మహబూబ్ నగర్

అర్హులైన ప్రతి రైతుకూ చెక్కుల పంపిణీ

పెట్టుబడికి వినియోగించుకోవాలి: జూపల్లి నాగర్‌కర్నూల్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. …

దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ

వనపర్తి  రైతుబంధు కార్యక్రమంలో మంత్రి జూపల్లి వనపర్తి,మే10(జ‌నం సాక్షి): ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు రైతుబంధుతో మరింత ఖ్యాతిని సంపాదించుకుందని పంచాయతీరాజ్‌, …

బైపాస్‌ రోడ్డులో ల్యాండ్‌ బ్యాంక్‌ 

పరిశ్రమల కోసం ముందస్తు ప్లాన్‌ మహబూబ్‌నగర్‌,మే10(జ‌నం సాక్షి): మహబూబ్‌నగర్‌  బైపాస్‌రోడ్డు, హైవే మధ్య 600 ఎకరాల్లో పలు పరిశ్రమలు నెలకొల్పేందుకు భూమి సేకరించి ఒక ల్యాండ్‌ బ్యాంకును …

పూలే విగ్రహావిష్కరణ

భువనగిరి,మే8(జ‌నం సాక్షి):  భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమశాఖా మంత్రి జోగిరామన్న మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన …

రైతులకు ఆపద్బంధు మన సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో మారనున్న దశ మహబూబ్‌నగర్‌,మే8(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతు బిడ్డ కావున రైతుకు అండగా  వారి సంక్షేమం కోరుకుంటున్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. …

రెండు కార్లు ఢీ: వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలోని బాలానగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా …

పాలమూరులో నటి అనూ సందడి

మహబూబ్‌నగర్‌,మే5(జ‌నం సాక్షి):  ప్రముఖ సినీనటి అను ఇమ్మాన్యుయేల్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండ్‌ మొబైల్‌ స్టోర్‌ను ఆమె …

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

– రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొస్గి మండల డీటీ – ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు మహబూబ్‌నగర్‌, మే5(జ‌నం సాక్షి ) : ఏసీబీ వలలో …

మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం

మహబూబ్‌నగర్‌,మే4(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం పడిన కారణంగా నస్టం కూడా భారీగానే ఉందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వరిధాన్యాన్ని తీసుకురావడంతో రైతులు …

రైతు సంక్షేమంలో తెలంగాణ ముందు: ఎమ్మెల్సీ

మహబూబ్‌నగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి …

తాజావార్తలు