మహబూబ్ నగర్

ప్రైవేట్‌ డెయిరీల దోపిడీ

గద్వాల,మే16(జ‌నం సాక్షి): జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు ప్రైవేటు డెయిరీలే దిక్కుగా మారాయి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభిస్తే జిల్లాలోని వేలాది …

జెనరిక్‌ మందుల వాడకంపై దుష్పచ్రారం?

మెడికల్‌ షాపుల వారిదే కీలక పాత్ర మహబూబ్‌నగర్‌,మే16(జ‌నం సాక్షి): జనరిక్‌ మందుల వాడకంపై ఇప్పుడు దుష్పచ్రారం మొదలయ్యింది. అవి వాడితే రోగాలు నయం కావన్న ప్రచారాన్ని  మెల్లగా …

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గుత్తేదారుల వెనకంజ

మహబూబ్‌నగర్‌,మే16(జ‌నం సాక్షి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇందులో మార్జిన్‌ తక్కువగా ఉండడమే కారణమని తెలుస్తోంది. తెరాస ప్రభుత్వం అధికారంలోకి …

రైతులకు అందుబాటులో శుద్దిచేసిన విత్తనాలు 

మహబూబ్‌నగర్‌,మే15(జ‌నం సాక్షి ): జిల్లాలో ఎక్కువగా వరి విత్తనాలనే రైతుల నుంచి పండిస్తున్నారు. తరవాత కందులను ఇస్తున్నారు. మిగతావి తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మిగతా వంగడాల విత్తనాలను …

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు …

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు …

రైతుల తలరాతలు మారాలన్నదే..

    కేసీఆర్‌ సంకల్పం     – రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తుంది – దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు మంచికాదని చెప్పాలి – ఉపాధిహావిూని కేంద్రం …

నాలాపన్నులు చెల్లించకుండానే లేఔట్లు?

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని స్థిరాస్తి వ్యాపారులు  నాలా పన్నును చెల్లించకుండానే వ్యవసాయ భూముల్లో లే-అవుట్‌లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చుతూ …

బార్‌ కోడ్‌ ఆధారంగా పశువులకు చికిత్స

మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి):  త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా పశువుల గణన వాటికి బార్‌కోడ్‌ కార్యక్రమం మొదలు కానుందని పాలమూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.దుర్గయ్య …

రైతుబంధు సాయం వదులుకున్న మంత్రి జూపల్లి

ఆచరణలో రైతు సంక్షేమాన్ని చూపామన్న మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంట పెట్టుబడి సాయాన్ని వదులుకున్నారు. కొల్లాపూర్‌ …