మహబూబ్ నగర్

జిల్లాలో ప్రవేశించిన సీపీఎం జీపుజాత

అల్లంపూర్‌: ఫిబ్రవరి 24న ప్రారంభమైన అఖిల భారత సంఘర్ష్‌ సందేష్‌ జీపుజాత నాలుగు రాష్ట్రాల మీదుగా నేడు మహబూబ్‌నగర్‌ జిల్లా అల్లంపూర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఈ జీపుజాతాలో …

బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని …

విద్యుత్తు సర్‌ఛార్జీలకు నిరసనగా సీపీఎం జీపుజాత

ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు సర్‌ఛార్జీలకు నిరసనగా సోమవారం ఖమ్మం పట్టణంలో వివిధ ప్రాంతాలలో సీపీఎం ఆధ్వర్యంలో జీపుజాత నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని …

బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ శ బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో …

పత్తి మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

మెడ్జిల్‌: మండలపరిధిలోని వూరుకొండపేట పత్తిమిల్లు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒత్తిళ్లకు పాల్పడుతూ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. వీరికి బీఎంఎన్‌ …

పాలమూరు డీఆర్సీ మీటింగ్‌లో జూపల్లి నిరసన

మహబూబ్‌నగర్‌ : జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించక పోవడంతో ఆయన సమావేశంలోనే …

డీవీఆర్‌ కళాశాలలో జాకీ హేమంత్‌ సందడి

సంగారెడ్డి (మున్సిపాలిటీ): సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వేడుకలో రేడియో మిర్చి జాకీ హేమంత్‌ సందడీ చేశారు. కళాశాల విద్యార్థులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని …

బాంబు పేలుడు ఘటనలో మృతుని కుటుంబానికి చెక్కు అందజేత

జడ్చర్ల: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన జడ్చర్లకు చెందిన హరీష్‌కార్తీక్‌ కుటుంబానికి జిల్లా కలెక్టరు గిరిజా శంకర్‌, జేసీ శర్మన్‌ శుక్రవారం రూ.6లక్షల చెక్కు అందజేశారు. …

అధికారులను నిలదీసిన గ్రామస్థులు

కోడేరు: మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారుల బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం నిలదీశారు. ఖానాపూర్‌ గ్రామంలో ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో …

తాజావార్తలు