పాము కాటుతో తల్లీ కూతురు మృతి
మహబూబ్నగర్ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహబూబ్నగర్ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్షాక్తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి
మహబూబ్నగర్,(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్ మహబూబ్గర్ చేరుకున్నారు. ఎస్వీన్ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్ సదస్సులో నరసింహన్ పాల్గొననున్నారు.