మహబూబ్ నగర్

హయత్‌నగర్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ విద్యా సంస్థలను మూసివేసి, నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు హయత్‌నగర్, జులై 10 (జనం సాక్షి) రాష్ట్రంలో …

చల్లగరిగలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం..

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.. జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/ చిట్యాల, (జనంసాక్షి): చల్లగరిగలో రూ.10కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంత రోడ్లను …

ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అమరవీళ్ల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన …

స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి

సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా …

స్టేట్ బ్యాంక్ సిబ్బంది మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ..

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో బంగ్లా రమేష్ కుమారుడు బంగ్లా అన్వేష్ గౌడ్ కొన్ని రోజుల కిందట మరణించడం …

మానవత్వం మంట కలిసింది…. కన్న తల్లికి బిడ్డ భారమైంది

— పసికందును రైలు పట్టాల పక్కన, వదిలిపెట్టిన కసాయి తల్లి — మగ శిశువు క్షేమం — మక్తల్ ఆస్పత్రికి తరలింపు కృష్ణ, జూలై 10 (జనం …

తెలంగాణ సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి టీపీఏ వినతి హయత్ నగర్, జూలై 10 (జనం సాక్షి) తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ ( టి పి ఏ) …

హబ్సిగూడ సీఎస్‌ఐఆర్–ఎన్‌జీఆర్‌ఐలో భూశాస్త్ర సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ

దేశవ్యాప్తంగా ఎనిమిది విద్యాసంస్థల నుంచి 23 మంది పరిశోధకుల పాల్గొనడం ఉప్పల్ / హబ్సిగూడ, జూలై 9 (జనం సాక్షి): హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్–జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ …

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి ఎల్ఈడి టీవీ స్పాన్సర్ చేసిన వైస్ చైర్ పర్సన్

జులై 9( జనం సాక్షి ) భీంగల్ పట్టణంలో హజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడి టీవీ ని పాన్సర్ చేసిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా …

ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికీ డిప్యుటేషన్

మహబూబాబాద్ ప్రతినిధి, జులై 9 (జనం సాక్షి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి …

తాజావార్తలు