Main

3వ డివిజన్ లో మేయర్ పర్యటన నత్తనడకన నడుస్తున్నటువంటి డ్రైనేజీ పనులు పైన ఆగ్రహం

మేడిపల్లి – జనంసాక్షి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ లో మేయర్ సామల బుచ్చిరెడ్డి , స్థానిక కార్పొరేటర్ కొత్త …

సుధా సుధా థియేటర్ లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!

సదాశివపేట జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి జహీరాబాద్ వెళ్తుండగా సూరారం ఎక్స్ రోడ్ వద్ద వాటర్ ట్యాంకర్ …

బాధ్యతగా మొక్కలు నాటితే ఆరోగ్యవంతమైన తెలంగాణ;

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటితే ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , అన్నారు. సోమవారం ఓ సమస్య ఆధ్వర్యంలో ఫ్రీ పొల్యూషన్ చెక్ కార్యక్రమంలో …

బీజేపీ లో పలువురి చేరిక;

సదాశివపేట్ మండల పరిధిలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చేరిన ప్రసాద్,, మల్లేష్ ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డి కార్యాలయంలో బిజెపి తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి …

డిఎస్పీ శంకర్ రాజ్ కు ఘన సన్మానం 

డిఎస్పీ శంకర్ రాజ్ కు ఘన సన్మానం జహీరాబాద్ జూన్ 4 (జనంసాక్షి) జహీరాబాద్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి గా ఇటీవల కొంత కాలం క్రితం …

పట్టణ ప్రగతి మరియు మన బస్తి మన పాఠశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూన్4(జనం సాక్షి)   నారాయణ్ ఖేడ్  మున్సిపాలిటీ లో పర్యటించిన ఎమ్మెల్యే  మహ రెడ్డి భూపాల్ రెడ్డి  పట్టణ ప్రగతి లో భాగంగా  నారాయణ్ ఖేడ్  …

*వార్త రాసినందుకు జర్నలిస్టు పై సర్పంచ్ బెదిరింపు*

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేఖరి పై ఆ గ్రామ సర్పంచ్ బెదిరింపు. ఇలాంటి  బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు …

బిఎస్పీ హత్నూర మండలాద్యక్షుడిగా ముక్కగల్ల ప్రవీణ్

హత్నూర (జనం సాక్షి) బహుజన సమాజ్ పార్టీ హత్నూర మండలాద్యక్షుడిగా వడ్డెపల్లి గ్రామానికి చెందిన ముక్కగల్ల ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ మెదక్ …

కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన

పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ,తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ రేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపం నుండి కలెక్టరేట్ …

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లో కవి సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో గురువారం కవి సమ్మేళనం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ పోరా రెడ్డి నేతృత్వంలో జరిగిన …