Main

సదాశివపేట మండలంలో దళిత బంద్ ;

 సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మైలారం ప్రభాకర్ దళిత బంధు స్కీం లో పొందిన 10 లక్షల తో ఏర్పాటుచేసిన దుస్తుల దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే, …

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ దందా – పత్తాలేని పౌరసరఫరాల అధికారులు

హత్నూర (జనం సాక్షి) అక్రమార్జనకు అలవాటు పడిన గ్యాస్ ఏజెన్సీదారులు బ్లాక్ దందాను ఎంచుకుంటున్నారు.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇంట్లో …

5విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ చందీ బాయి చౌవాన్

నారాయణఖేడ్ జూన్3(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చల్ల గీత తండాలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో …

దేశానికి దిక్సూచి తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి బాట పటాన్చెరు లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు జూన్ 2(జనం సాక్షి) పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దిక్సూచి గా మార్చారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ …

ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతనం: జేడీ లక్ష్మీనారాయణ

జహీరాబాద్ జూన్ 2 (జనంసాక్షి)ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతన మని అది పాదయాత్ర అయినా కుంభ సందేశ యాత్ర అయినా ఆయన ఆలోచనలకు తార్కాణమని .సిబిఐ మాజీ …

బుడతడి టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావల్సిందే..!

12 నిమిషాల్లో 60 పద్యాలు చదివి రికార్డ్ సృష్టించిన బుడతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సిద్దిపేట జిల్లా వాసి చేర్యాల (జనంసాక్షి) జూన్ 02 …

బయ్యారంలో తెలంగాణ గ్రామీణ క్రీడా మైదాన ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ*

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా సాకరమైన చిరకాల కల* బయ్యారం,జూన్ 02(జనంసాక్షి): గురువారం బయ్యారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ తెలంగాణ …

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ వేడుకలు

“జనం సాక్షి “చిన్న శంకరం పేట” జూన్ 2 చిన్న శంకరం పేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి …

*జ‌ర్న‌లిస్టు న‌ర్సింలును ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

వ‌ట్‌ప‌ల్లి,  జనం సాక్షి : అందోల్ నియోజ‌క‌వ‌ర్గ జనం సాక్షి దిన పత్రిక ఇంచార్జి, జర్నలిస్ట్  న‌ర్సింలు ఇటీవ‌ల గుండె పోటుకు గురై  హైద‌రాబాద్ లోని మ‌హావీర్ …

తెలంగాణా ఉద్యమకారులకు నేడు పురస్కారాలు

హత్నూర (జనం సాక్షి) నీళ్ళు,నిధులు,నియామకాలు అనే నినాదంతో ఆత్మ గౌరవమే ప్రధాన అస్త్రంగా,ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉవ్వెత్తున సాగిన మలిదశ ఉద్యమ పోరులో కదంతొక్కిన ఉద్యమకారులకు …