మెదక్

ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని సందర్భంగా ప్రతి జిల్లాకు 5లక్ష రూపాయలు కేటాయించాలి -టివీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నవంబర్ 15( జనం సాక్షి)డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లాకు 5 లక్ష రూపాయలు కేటాయించాలి అని తెలంగాణ …

శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

రాజంపేట్ (జనంసాక్షి) నవంబర్ 15 రాజంపేట్ మండల కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మొదట జవహర్లాల్ …

నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దహనం

ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను ఎన్టీఆర్ చౌరస్తాల దహనం చేసినారు రిలయన్స్ అధినేత దేశవ్యాప్తంగా మంగళ కులవృత్తులక …

టీఆర్ ఎస్ బైక్ ర్యాలీ లో అపశృతి.

ప్రమాదవశాత్తు బాణాసంచా తో వెళ్తున్న ఆటో దగ్ధం… ముగ్గురికి తీవ్ర గాయాలు.ఒకరి పరిస్థితి విషమం  

రెండు బైకులు డి పారా మెడికల్ స్టూడెంట్ మృతి

నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని పారా మెడికల్ స్టూడెంట్ కు తీవ్ర గాయాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం …

వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ నిత్య జీవనంలో యోగా, వాకింగ్ ఒక భాగం:జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని

మెదక్ జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో మెదక్ పట్టణ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ …

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ యాదయ్య కుమారుడు …

ఘనంగా రాష్ట్రీయ శిక్షా దివస్, మైనారిటీస్ వెల్ఫేర్ డే వేడుకలు.

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష …

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి

రంగంపేట గ్రామ నివాసి గడ్డమీది రాములు జనం సాక్షి /కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందినవ మంచి నీటిని అందించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మరమ్మత్తు …

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు మహమ్మదపూర్ లో బ్యాంక్ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి

రాయికోడ్ మండలంలోని మహమ్మదపూర్ గ్రామంలో సర్పంచ్ సంగమేశ్వర్ అధ్యక్షతన బ్యాంక్ మిత్ర దుర్గయ్య సహకారం తో కళాబృందంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు …

తాజావార్తలు