-->

మెదక్

ఘనంగా రాష్ట్రీయ శిక్షా దివస్, మైనారిటీస్ వెల్ఫేర్ డే వేడుకలు.

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష …

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి

రంగంపేట గ్రామ నివాసి గడ్డమీది రాములు జనం సాక్షి /కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందినవ మంచి నీటిని అందించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మరమ్మత్తు …

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు మహమ్మదపూర్ లో బ్యాంక్ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి

రాయికోడ్ మండలంలోని మహమ్మదపూర్ గ్రామంలో సర్పంచ్ సంగమేశ్వర్ అధ్యక్షతన బ్యాంక్ మిత్ర దుర్గయ్య సహకారం తో కళాబృందంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు …

బానూరి గోనయ్యకు జెడ్పీటీసీ ఆర్థికసాయం అందజేత

మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన బానూరి గోనయ్య గౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తన సహచర గణాల ద్వారా తెలుసుకున్న జిల్లా …

శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ నవంబర్ 11 జనం సాక్షి జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని మనవరాలు కుమార్తె,కూతురు నామకరణోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ …

దుర్గ మాత బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నవంబర్ 11 (జనం సాక్షి) కొహిర్ మండలం లోని కోత్తుర్( డి ) గ్రామం లో శుక్రవారం దుర్గ మాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కొడకండ్ల, నవంబర్11( జనంసాక్షి ):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి దూదిగాని గురువయ్య టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు …

అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట నవంబర్ 11 జనంసాక్షి : అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు …

మనోహరాబాద్ లో 264 ఉపాధి హామీ పనులకు తీర్మానం

తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 11:: మనోహరాబాద్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా 264 పనుల తీర్మానం చేసినట్లు రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ …

మైనారిటీ బాలికల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు

నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్  జన్మదినం సందర్భంగా మైనార్టీ పాఠశాల నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ  శాసనసభ్యులు  …