మెదక్

మరోమారు గెలిపించండి: చింత ప్రభాకర్‌

సంగారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రపంచ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో చేపడుతున్న పథకాల రూపశిల్పి మన కేసీఆర్‌ అని సంగారెడ్డి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి చింతా ప్రభాకర్‌ అన్నారు. కెసిఆర్‌ పథకాలే …

కాళేశ్వరంతో మారనున్న దశ

వేలాది ఎకరాలకు సాగునీరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్‌ …

వందసీట్ల గెలుపు ఖాయం: పద్మా

మెదక్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని, వంద …

టిఆర్‌ఎస్‌ వ్యతిరేక గాలి వీస్తోంది

హావిూలు అమలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్‌దే అధికారం అన్న దామోదర రాజనర్సింహ సంగారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేత, …

అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయండి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి,నవంబర్‌17(జ‌నంసాక్షి): : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే …

నామినేషన్‌ వేసిన మదన్‌ రెడ్డి

మెదక్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ల్లా నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌ లో మదన్‌ రెడ్డికి మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. …

కాంగ్రెస్‌ పోరాటం..  ప్రతిపక్షం కోసమే

– టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు – కారుగుర్తుకు ఓటేస్తేనే సంక్షేమం – ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు మెదక్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ఎక్కడా చూసిన …

కల్వకుర్తిలో నామినేషన్‌ వేసిన ఆచారి

ఈ సారి గెలుపు తనదేనన్న భరోసా నాగర్‌ కర్నూల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): కల్వకుర్తిలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. …

గ్రామాల అభివృద్ది జరగలేదు: సునీత

మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ …

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

గతంలో మంత్రిగా సునీతా రెడ్డి చేసిందేవిూ లేదు : మదన్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు …