మెదక్

ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం

అభ్యర్థుల్లో గెలుపుపై పెరిగిన భరోసా మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రజాఆశీర్వాద సభలు విజయవంతంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఇటీవల నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి …

తెలంగాణపై ఇంకా.. చంద్రబాబు పెత్తనమేంటి?

– మళ్లీ మన బతుకులను ఆగం చేసుకోవద్దు – చంద్రబాబుకు ఓటుతో బుద్దిచెప్పండి – అభివృద్ధి చేసేదెవరో ఆలోచించండి.. – భాజపా, కాంగ్రెస్‌లు రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయించాలని …

70సీట్లతో బిజెపి అధికారం చేపడుతుంది

అక్బరుద్దీన్‌ మెడలు వంచుతాం మెదక్‌ ప్రచార సభలో పరిపూర్ణానంద మెదక్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో 70 సీట్లు గెల్చి..  అక్బరుద్దీన్‌ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత …

నేటినుంచి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఓటర్లకు చీటీలను ప్రతి ఇంటింటికీ తిరిగి అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి బీఎల్‌వోలకు సూచించారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు …

మెదక్‌లో మారిన రాజకీయ సవిూకరణం

తమ్ముడికి మద్దతుగా పోటీ నుంచి వైదొలగిన శశిధర్‌ రెడ్డి పోటీలోనే ఉన్న తెజస అభ్యర్థి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డికి సానుకూలంగా పరిణామాలు మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ అసెంబ్లీ …

సమస్యలపై సమరం చేస్తా….

-బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్‌ విస్తృత ప్రచారం మహబూబాబాద్‌, నవంబర్‌ 25(జనంసాక్షి): మానుకోట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమరం చేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ శపథం …

రుణాలు పక్కదారి పట్టిస్తే చర్యలు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం కోసం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు పక్కదారి పట్టిస్తే సంబంధిత లబ్ధిదారుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరించారు. …

పత్తి రైతులకు గుర్తింపు కార్డులు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామాల్లో పత్తిరైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలని వ్యవసాయాధికారులు అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగంపత్తి …

తెలంగాణ వల్లనే మెదక్‌ను జిల్లా చేసుకోగలిగాం

24 గంటల కరెంట్‌తో అభివృద్దిని సాదించాం అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి మెదక్‌లో పద్మా దేవేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి కాళేశ్వరంతో నీటి సమస్య తీరుందన్న …

ఆందోల్‌లో ఈసారి టిఆర్‌ఎస్‌ జెండా ఎగురేస్తా

ప్రజల్లో మంచి స్పందన వస్తోంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌ సంగారెడ్డి,నవంబర్‌21(జ‌నంసాక్షి):తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే టీఆర్‌ఎస్‌కే రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అందోల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే …