మెదక్

80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం 

సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.

సిద్దిపేటలో రెండో రౌండ్‌లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్‌రావు

. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం.

సిద్దిపేటలో ఫస్ట్‌రౌండ్‌లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం

సిద్దిపేటలో ఫస్ట్‌రౌండ్‌లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. …

సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున …

అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి ): తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు  …

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన  శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం చాకరిమెట్ల సవిూపంలో లక్ష్మాపురం రోడ్డుపై సోమవారం …

రామయాంపేటలో పోలీసుల కవాతు

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ నెల 7న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణ వీధుల్లో …

కెసిఆర్‌కు మద్దతుగా ప్రచారం

అభివృద్దిని చూసి ఓటేయాలని వినతి సిద్దిపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భూంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మనకు న్యాయం చేయగలిగే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ తేవడమే గాకుండా  అభివృద్దితో కూడిన తెలంగాణ వైపు …