మెదక్

డిసిసిబి ద్వారా సహకార రుణాలు

అన్నదాతకు అండగా సహకారసంఘాలు సంగారెడ్డి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేస్తూనే వాటి ద్వారా రైతులకు లబ్ది దక్కేలా చూడనున్నారు. పంట సాగు చేసే …

గుప్తనిధుల కోసం తవ్వకాలు

రంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చేవెళ్ల మండలంలోని తులసి వాటర్‌ ప్లంట్‌ వెనుక అతి పురాతనమయిన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు …

సద్దుమణిగిన పెసర్ల కొనుగోలు వ్యవహారం

గందరగోళానికి తావు లేకుండా చర్యలు బ్రోకర్లను ప్రోత్సహించడంతోనే రైతులకు అన్యాయం సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జహీరాబాద్‌ మార్కెట్లో పెసర్ల కొనుగోలు వ్యవహారం సద్దు మణిగింది. రైతుల నుంచి కొనుగోళ్లు సాఫీగా …

లారీల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పక్కదారి పడుతున్న 500 క్వింటాళ్ల ,లక్షల విలువ చేసే రేషన్‌ బియ్యం ను రెండు లారీలను వల వేసి రామచంద్రపురం యూనిట్‌ సివిల్‌ సప్లై విజిలెన్స్‌ …

న్యూ డెమొక్రసీ అభ్యర్థిగా హలావత్‌ లింగ్యా

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): హలావత్‌ లింగ్యాను మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూడెమక్రసీ అభ్యర్థిగా ప్రకటించారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ న్యూ డేమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సదస్సులో ఈ మేరకు …

పాతరుణాల కింద జమచేసుకున్న రైతుబంధు డబ్బులు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ అధికారులు పాత అప్పు కిందకు జమ …

మహాకూటమిని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌కు ఓటేస్తే 60 ఏళ్ల వెనక్కి వెళతాం: మదన్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహకుటామిని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదుని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మదన్‌ రెడ్డి తేల్చి …

కాంగ్రెస్‌కు ఓటేస్తే 24గంటల కరెంట్‌కు కటకటే

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు ప్రజలను హెచ్చరించిన మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో కుట్కరలు చేస్తున్నారని, ఆయన …

ఆంధ్రవారితో కాదు..  వలసాంధ్ర నాయకులతోనే మా పంచాయితీ

– తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి – గతంలో రైతుకడుపు ఎండితే.. మా హయాంలో రైతుకడుపు నిండింది – తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్‌ …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు మెదక్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు …