మెదక్

మునుగోడు ప్రచారంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడితో ఎల్కతుర్తి నాయకులు

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 24 మునుగోడు ప్రచారంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడితో ఎల్కతుర్తి నాయకులు బిజెపి మండల అధ్యక్షులు చిరంజీవి దామర మాజీ సర్పంచ్ …

*గిరిజన బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదగాలి

కోదాడ అక్టోబర్ 23(జనం సాక్షి ) గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల …

గూడూరు నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ ఎన్నిక

 దోమ అక్టోబరు 23(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గూడూర్ గ్రామ నూతన ముదిరాజ్ గ్రామ కమిటి   తాలూకాఅధ్యక్షులు రామస్వామి,ముఖ్యసలహాదారులు హనుమంతు ప్రకాష్ బిచ్చన్న.మండల అధ్యక్షులు నర్సింలు. …

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ పోగుల సారంగపాణి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 23 ,( జనం సాక్షి ) :  మండలంలోని చాగల్ గ్రామ పంచాయతీ పరిధి లోని శివారెడ్డిపల్లెలో లొంకా వెంకటేష్.తల్లి.లొంకా కనుకమ్మ మృతిచెందడం …

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 బిసి స్టడీ సర్కిల్స్లో గ్రూప్ 2 ,3 ,4 శిక్షణ తరగతుల్లో చేరాలని పిలుపు

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో బిసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ఘనత అభినందించిన బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ …

సీసీ రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభించిన వార్డు మెంబర్

అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయటంలో ముందుంటుంది. పంచాయతీల అభివృద్ధి కొరకు మండలంలోని తిరుమల …

అధిక దిగుబడి కోసం కచ్చితంగా వేరుశనగ విత్తన శుద్ధి చేయాలి

లింగాల జనం సాక్షి లింగాల మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వేరుశనగ పంట అధిక దిగుబడి వచ్చే విధంగా …

అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత

కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి)  కొడకండ్ల గ్రామంలో  ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని,  సీజ్ …

ఘనంగా కొమరం భీం 122వ జయంతి

అణగారిన వర్గాలను ఆదుకోవాలి:గుమ్మడి లక్ష్మీనారాయణ కొత్తగూడ అక్టోబర్22 జనంసాక్షి:ఆదివాసి ముద్దుబిడ్డ అణగారిన ప్రజల తరఫున పోరాడిన  గిరిజన యోధుడు కుమరం భీం 122 వ జయంతి ని …

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

బోయిన్ పల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ లో శనివారం రోజున ఎంపీపీ వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేషం …