మెదక్

ఎసిబి వలలో సంగారెడ్డి ఆస్పత్రి అధికారులు

సంగారెడ్డి,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్‌ హైమావతి సర్వీస్‌ పొడిగింపునకు రూ. 80 …

కంటి వెలుగుతో ప్రజలకు వెలుగు

నేడు పథకాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ – రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట,ఆగస్టు14(జ‌నం సాక్షి): కంటివెలుగు పథకం కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్‌ బుదవరాం …

గంగపుత్రులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

మత్స్యకారులకు ఉచితంగా చేపవిత్తనాల పంపిణీ: హరీష్‌ రావు సిద్ధిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గత పాలకులు తెలంగాణ ప్రాంత గంగపుత్రుల సమస్యలు పట్టించుకోలేదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. …

తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

మెదక్(జ‌నం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి …

విద్యుత్‌ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే

సిద్దిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఇళ్లకు,వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత …

తాగిన గొడవలో వ్యక్తి హత్య

సిద్దిపేట,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గం మర్కూర్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్‌ …

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన హరీష్‌ రావు

మెదక్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మల్కాపూర్‌ గ్రామానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడ సిఎం పర్యటన ఏర్పట్లను పరిశీలించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను …

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: రామలింగారెడ్డి

సిద్దిపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త సుంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాళేశ్వరం …

రైతుబీమాతో మరింత భరోసా

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం మెదక్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని …

పేదలపక్షపాతి సిఎం కెసిఆర్‌

గోదావరి జలాలతో తీరనున్న ఆలేరు ఆకాంక్షలు: ఎమ్మెల్యే యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు …