మెదక్

తెలంగాణ విమోచన దినోత్సవం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్17) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ …

ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌ రావు

        సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): దుబ్బాకలో ఈ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచే …

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో కూటమి కడుతుతోందని దుబ్బాక మాజీ …

ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే …

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె పట్టం

సిద్దిపేట జిల్లా ప్రతినిది సెప్టెంబర్10 (జనంసాక్షి ) రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని అందుకే టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల కి వెళ్తుంది అని కాంగ్రెస్  ఓయూ …

గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల …

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, …

అభివృద్ది కోసం అహర్నిశలు కృషి: డిప్యూటి స్పీకర్‌

మెదక్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం అహర్నిషలు కృషి చేస్తోందని శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి …

హుస్నాబాద్‌ సెంటిమెంట్‌ను గౌరవించండి

ఆదర్శ పాలన అందిస్తున్న కెసిఆర్‌ను దీవించండి ఎన్నికలు ఎప్పుడయినా వందసీట్లు గెలవడం ఖాయం హుస్సాబాద్‌లో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాబోయే శాసనసభ …

అభివృద్దిని అడ్డుకుంటున్న పార్టీలకు గుణపాఠం

ఎన్నికల్లో బంగపాటు తప్పదన్న ఎమ్మెల్యే మెదక్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ప్రభుత్వం ఏ పనిచేపట్టిన అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ప్రగతినివేదన సభతో ఆ …