మెదక్

74 వ రాజీవ్ గాంధీ జయంతి

 జనంసాక్షి  సిద్దిపేట జిల్లా ప్రతినిది (ఆగస్టు 20) ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 74 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …

 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా  పలు  సామాజిక  కార్యక్రమంలు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20) ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్  ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్  సూచన మేరకు టి …

రైల్వే బ్రిడ్జి అండర్‌ ప్రాసెస్‌ పనులను పరిశీలించిన ఎంపి

సంగారెడ్డి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌ కొల్లూరు వేలిమెల ఈదులనాగులపల్లి ప్రాంతాలలో మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఆయా శాఖ …

తెలంగాణ ఆకాంక్షలను వమ్ము చేశారు: గాదె ఇన్నయ్య

సిద్దిపేట,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణజనసమితి పోలిట్‌ బ్యూరో సమితి సభ్యుడు గాదె ఇన్నయ్య అన్నారు. …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లాలోని కోల్చారం మండలం హనుమల బండ గ్రామ సవిూపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు …

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కాంగ్రెస్‌ గుర్తించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో చేయలేని పనులను …

రాహుల్‌ రాకతో ఆ రెండు పార్టీలకు వణుకు

వచ్చేది మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: శశిధర్‌ రెడ్డి మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ …

అన్నదాతకు అండగా బీమా సౌకర్యం

సిద్దిపేట,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు బీమా బాండ్ల పంపిణీ ఓ యజ్ఞంలా సాగుతోందని అన్నారు.రైతులకు పంట …

సేంద్రియ ఎరువుల తయారీలో రైతుల నిరాసక్తత

అవగాహన కల్పిస్తున్నా, రసాయన వినియోగాలకే మొగ్గు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకంద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం …

మాధారంలో ఘనంగా వేడుకలు

సంగారెడ్డి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మాధారం గ్రామలో 72వ స్వాతంత్య దినోత్సవం వేడుకుల గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్‌ …