మెదక్

కంటివెలుగును ఉపయోగించుకోవాలి

సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణాలోని ప్రజలందరి కంటి సమస్యలను పరిష్కరించే నిమిత్తం 15వ తేదీ నుంచి నిర్వహించబోతున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే …

ఓర్వలేకనే కాళేశ్వరంపై విమర్శలు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ క్రియాశీలక కార్యాచరణ కారణంగా తెలంగాణలో విద్యుత్‌, సాగునీరు, తాగునీటి రంగాల్లో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పేర్కొన్నారు. …

కంటి వెలుగుతో పేదలకు మేలు

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వినూత్న తరహాలో పరిపాలన చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి …

మ్యారేజ్‌ సర్టిపికెట్‌ కావాలా..ఓ మొక్క నాటాల్సిందే

ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ తస్లిమ్‌కు సర్వత్రా ప్రశంసలు ములుగు,జూలై31(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటే విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా …

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచిన మానవతా మూర్తి హరీష రావు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( జులై 30) ఇటీవల కొండపాక  విలేకరి హనుమంత రావు ఆర్థిక సమస్యల తో,నమ్మినవారు మోసం చేయడంతో కుటుంబం తో సహా ఆత్మహత్య …

నాలుగేళ్లుగా హావిూల అమలు ఏదీ?

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూలై30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా నాలుగేళ్లుగా అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే …

హరితహారం కోసం పెద్ద ఎత్తున ప్రచారం

సిద్దిపేట,జూలై28(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ పాల్గొనే హరితహారం కోసం గజ్వెల్‌లో ప్రాచారం ఉదృతంగా చేపట్టారు. ఇంఒంటింటికి ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్‌ మున్సిపాలిటీని ఆకుపచ్చగా మార్చాలనే ఉద్దేశంతో చేపట్టిన …

చురుకుగా హరితహారం కార్యక్రమం

మెదక్‌,జూలై28(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా 27.4లక్షల మొక్కలు నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. మిగతా లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. రైతుబంధు, …

తుదిదశకు చేరుకున్న బీమా వివరాల సేకరణ

మెదక్‌,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బీమా కార్యక్రమం పూర్తి దశకు చేరుకున్నదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం అన్నారు. జిల్లాలో రైతు బీమా దరఖాస్తుల …

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటలు పండించి సస్యవిప్లవం తేవాలి సిద్దిపేట,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో రైతుకు స్వర్ణయుగంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబందు, బీమా పథకలంతో పాటు, నిరతంర విద్యుత్‌ పెద్ద …