మెదక్

ప్రగతినివేదన సభకు అంతా తరలి రావాలి

మెదక్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి గొల్ల, కురుమలు దండులా కదిలిరావాలని రాష్ట్ర పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ …

ఎన్నికలు ఎప్పుడైనా విజయం టిఆర్‌ఎస్‌దే: తలసాని

జనగామ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దే అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తేల్చిచెప్పారు. తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని …

ఎన్నికలు ఎప్పుడయినా విజయం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు సంక్షేమ …

సబ్సిడీ పథకాలతో లబ్దిపొందాలి

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ ఏడీ ప్రకాశ్‌ పాటిల్‌ తెలిపారు. ఇందుకోసం …

లక్ష్యాన్ని మించేలా హరితహారం

జోరుగా సాగుతున్న మొక్కల పెంపకం మెదక్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఈ సారి కూడా లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని దృఢ నిశ్చయంతో ఉన్న సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల …

నాలుగున్నరేళ్ల ప్రగతిని వివరిస్తాం: ఎమ్మెల్యే

సిద్దిపేట,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభ ద్వారా ఈ నాలుగన్నరేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దిని ప్రజలకు విడమర్చి చెబుతామని, అలాగే విపక్షాల కుట్రలను తిప్పి కొడతామని దుబ్బాక …

27న ములుగులో సమావేశం

ములుగు,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఈ నెల 27న ములుగు పట్టణంలో నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ములుగు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ అజ్మీరా ప్రహ్లాద్‌ …

రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌కు వరుణుడు బుద్ది చెప్పాడు

నిజాంసాగర్‌లోకి భారీగా వరదనీరు సిద్దిపేట సదస్సులో మంత్రి హరీష్‌ రావు వెల్లడి సిద్దిపేట,ఆగస్టు 21(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్‌ నేతలకు …

కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. మండలాల్లో కంటి వెలుగు …

రైతులకు పరిహారం చెల్లింపు

మెదక్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూములను తీసుకోవాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు అన్నారు. కాళేశ్వరం …