మెదక్

కాంగ్రెస్‌ మరింత పతనం కావడం ఖాయం

తెలంగాణలో ఇక టిఆర్‌ఎస్‌దే మల్లీ అధికారం: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు …

పారిశ్రామికంగా సిద్దిపేట అభివృద్ది

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చర్యలు మలేషియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీకి శంకుస్థాపన వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం వెల్లడించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సిద్దిపేట …

హుస్నాబాద్‌లో 7న ఆశీర్వాద సభ

సిఎం కెసిఆర్‌ పాల్గొనే తొలి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు సిద్దిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ వేంగగా దూసుకుని పోతోంది. కొంగర కలాన్‌ సభ …

ఎఎన్‌ఎంల జీతాల పెంపు హర్షణీయం

ఉషాదయాకర్‌ రావు జనగామ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రజానికం ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లకు …

బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం

సిద్ధిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండలంలోని సిద్దన్నపేట్‌ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టింది. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నరోత్తంరెడ్డి పాల్గొని జెండా …

క్లారిటీలేని టిఆర్‌ఎస్‌ సభ: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెరాస ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చెప్పదల్చు కున్నారో కూడా క్లారిటీ లేకుండ పోయిందని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, పిసిసి అధికార …

ప్రగతినివేదన సభతో కళ్ళు తెరవాలి: సునీత

  యాదాద్రి,సెప్టెంబర్‌2(జ‌నం సాక్షి): జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల ను నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి …

మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజలకు చెప్పండి

సిద్దిపేట,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, రైతునేత వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో …

కాంగ్రెస్‌ వెన్నులో వణుకు పుడుతోంది

సిద్దిపేట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): యాదగిరిగుట్ట మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి …