మెదక్

ఆ రెండు పథకాలతో రైతుకు భరోసా

కెసిఆర్‌ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం ఇర్కోడ్‌లో రైతుబీమా పత్రాలు అందచేసిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకంతో తెలంగాణ రైతుల్లో …

కంటివెలుగు కోసం భారీగా ఏర్పాట్లు

సిఎం రాకతో కట్టుదిట్టంగా అమలుకు చర్యలు మెదక్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): పేదలకు ఉద్దేశించిన కంటివెలుగు కార్యక్రమం అమలుకు సకల చర్యలు తీసుకున్నామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. …

దళితులకు భూ పంపిణీకి ప్రాధాన్యం

మెదక్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబస్తీలో అర్హులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తామని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. దళిత బస్తీ …

గొర్రెల పథకాన్ని నీరుగార్చరాదుగొర్రెల పథకాన్ని నీరుగార్చరాదు

అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవు మెదక్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తోందనీ గొర్రెల సహకార సంఘం …

బంగారు తెలంగాణ లక్ష్యం

కార్యక్రమాల అమలులో ప్రత్యేకత: ఎమ్మెల్యే సిద్దిపేట,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని దుబ్బాక  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పోరాడి సాధించుకన్న తెలంగాణను …

డిసిఎం బోల్తా: డ్రైవర్‌కు గాయాలు

సంగారెడ్డి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): కొండాపూర్‌ మండలంలోని మన్సాన్పల్లి గేట్‌ సవిూపంలో డీసీఎం బోల్తా పడింది. వికారాబాద్‌ నుంచి శంకర్‌పల్లి వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి …

యాదాద్రిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్‌

యాదాద్రి భువనగిరి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, ఆయన కుటుంబ సభ్యులు.. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. ఎమ్మెల్యే …

కేంద్రీయ విద్యాలయం మంజూరుపై హర్షం

కెసిఆర్‌,హరీష్‌ల పటాలకు పాలాభిషేకం సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సర్కిల్‌ వద్ద టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో… సీఎం కేసీఆర్‌, మంత్రివహరిశ్‌ రావు,పార్లమెంటు సభ్యుడు కొత్త …

పంచాయితీ భవనాలకు ప్రారంభోత్సవాలు

సంగారెడ్డి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం,తెల్లపూర్‌,అవిూన్పూర్‌, గ్రామ పంచాయతీలు మున్సిపాల్లో కలవడంతో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపల్‌ రెడ్డి, మున్సిపల్‌ భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా …

శిశు విక్రయాన్ని అడ్డుకున్న పోలీసులు

  తల్లి ఒడికి చేరిన పసిపాప యాదాద్రి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం చిన్నపలుగు తండాలో శిశు విక్రయం కలకలం రేపుతోంది. భార్యకు తెలియకుండా భర్త …