మెదక్

ఆయుష్ వైద్య శిబిరానికి విశేష స్పందన

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22 శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడాటి పల్లెలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. …

సిమెంట్ లోడింగ్ కార్మికులకు నెలకు 26 డ్యూటీలు ఇవ్వాలి—కొలిశెట్టి

చింతలపాలెం — జనంసాక్షి సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం,దొండపాడు గ్రామంలో సిఐటియు ఆధ్వర్యాన జువారి సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు,దేశవ్యాప్తంగా …

అదే తీరు.. మారని అధికారులు

కుక్కలు కరుస్తున్నా కనికరం లేదా..? బోడుప్పల్ లో మరో చిన్నారిపై కాటు “జనంసాక్షి” హెచ్చరించినా చెవికెక్కించుకోని యంత్రాంగం మేడిపల్లి – జనంసాక్షి ఒకవైపు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం, …

-బాల్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది.

– భావితరాలకు నడవడిక నేర్పవలసినది తల్లిదండ్రులే… వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోటో.. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం హాజరైన జడ్పీ …

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని సీఎం కెసిఆర్ లక్ష్యం:మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె .సి.ఆర్. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు …

ప్రదీప్ నీ పరామర్శించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ.

జనం సాక్షి ఉట్నూర్. తెరాస పార్టీ నాయకుడు డిఆర్బిఎస్ జిల్లా డైరెక్టర్ కొక్కుల ప్రదీప్ సతీమణి స్వప్న శుక్రవారం నిర్మల్ లో మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఉమ్మడి …

నర్సరీలను పరిశీలించిన ఎంపిడిఓ-

కాటారం అక్టోబర్ 22(జనంసాక్షి)మండలం లోని ఆదివారం పేట,వీరాపూర్ నర్సరీలను పరిశీలించినా మండల అభివృద్ధి అధికారి పె ద్ది ఆంజనేయ తో పాటు ఎం.పి.ఓ.ఆర్.ఉపేం ద్రయ్య.ఏ.పీ.వో.వెంకన్న నర్సరీలో నిలవ …

పరిపాలన సౌలభ్యం కై నూతన మండలం ఏర్పాటు చేయాలి

రాజాపేట, అక్టోబర్22 (జనంసాక్షి) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటుగా ప్రభుత్వం గెజిట్ ను విడుదలచేయలని కోరుతు  74వ …

శ్రీరామ సేవా సమితి ఏర్పాటు….

కమిటీకి 2లక్షల రూపాయల విరాళం అందించిన పెద్ద బుచ్చిరెడ్డి… చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నాడు హనుమాన్ మందిరం వద్ద గ్రామా పెద్దలు,యువకులు …

శ్రీరామ సేవా సమితి ఏర్పాటు….

కమిటీకి 2లక్షల రూపాయల విరాళం అందించిన పెద్ద బుచ్చిరెడ్డి… చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నాడు హనుమాన్ మందిరం వద్ద గ్రామా పెద్దలు,యువకులు …