మెదక్

మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గం,నారాయణపూర్ మండలంలోని ‘గంగమొల్ల తండా’లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్,న్యాల్కల్ జడ్పీటీసీ …

ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 21 : నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ పేర్కొన్నారు తూప్రాన్ మండలం ఘనపూర్ …

వైద్య సేవలు అభినందనీయం

రైతు సంఘం మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 : చేర్యాల మండల కేంద్రంలో బోదకాలు రాకుండా ప్రతి ఒక్కరూ మందులు వేసుకోవాలని …

ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేపట్టాలి

 అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి. యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం …

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల గర్ల్స్

మహదేవపూర్ అక్టోబర్ 21 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో ని జడ్ పి ఎచ్ యస్ .పాఠశాల గర్ల్స్ విద్యార్థులు  జిల్లా స్థాయిలో  పోటీలు …

ధరణి సమస్యలపై బిజెపి పోరాటం

రాజంపేట్ జనంసాక్షి అక్టోబర్ 21 రాజంపేట్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ జానకి కి ధరణి సమస్యల పైన వినతిపత్రం …

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన.

బెజ్జంకి,అక్టోబర్21,(జనం సాక్షి):మండల కేంద్రానికి చెందిన లింగాల పోచవ్వ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ …

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరు కార్డు నమోదు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ రమేష్

  మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజాప్రథినిధులు తమ వంతుగా స్వీయ బాధ్యతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవడంలో, ఓటర్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం …

ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులు:జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్

   మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు …

*మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటా ప్రచారం*

కోదాడఅక్టోబర్ 21(జనం సాక్షి)  తెరాసా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ గెలిపించాలని మునుగోడు నియోజక వర్గం లోని చండూరు మరియు నాంపల్లి  మండలం లోని వివిధ …