రంగారెడ్డి

నిత్యావసర సరుకుల ధరలు – ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులు బ్రతుకేదేట్ల?

హయత్ నగర్, మే 06 (జనం సాక్షి): కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ …

ఉప్పల్‌లో ఆకస్మిక తనిఖీలు: ప్రజల సమస్యలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

ఉప్పల్ మే 05 ( జనం సాక్షి ):ఉప్పల్ ప్రాంతంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్ర అవగాహన కోసం ఎంఎంసీ …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

                రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం.. ఇంటి స్థలం పేరు మార్పిడి కోసం లంచం …

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఉర్కొండ మే 05, ( జనం సాక్షి ) : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం రోజు ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట …

కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!

        ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం! బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు …

ఎట్టకేలకు స్పందించిన హైడ్రా

మే 4,జనం సాక్షి:ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా …

పూడూర్ మండలం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్

పూడూర్ జనం సాక్షి :పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని సోమవారం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్ పూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని …

కార్మిక, రైతాంగ పోరాటాలను తీవ్రం చేద్దాం

            పోచంపల్లిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మే డే వేడుకలు భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం …

కడవేర్గులో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

చేర్యాల (జనంసాక్షి) మే 04 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపుకై సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా …

పదవ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం లో గౌడబిడ్డ కొరంకున్నత్ (రొయ్యల)కృష్ణ

ఏటూరు నాగారం మే 03 జనం సాక్షి):  మండల కేంద్రంలోని (రొయ్యల) కోరం కున్నత్ రంజిత్ కుమార్ గౌడ్ సంధ్య, దంపతుల కుమార్తె కృష్ణగౌడ్, పదవ తరగతి …