ములుగు ఆగస్టు21(జనం సాక్షి): ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఐటీడిఏ ఇంఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి సారిగా ఐటిడిఏ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో …
ములుగు,ఆగస్టు21(జనం సాక్షి) ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27ను పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.గుర్తింపు పొందిన ట్రావెల్ …
ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ వరంగల్,ఆగస్ట్16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు …
గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన జనగామ,ఆగస్ట్16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే …
జనగామ,ఆగస్ట్16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని …
ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని …
ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, …
అగ్గిపెట్టలో చీరను పట్టేలా చేసిన ఘనత వారిదే నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్,అగస్టు7(జనంసాక్షి): చేనేత హస్తకళ …