వరంగల్

రవళి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

-స్వగ్రామంలో అలముకున్న విషాదం వరంగల్‌,మార్చి5(జ‌నంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా …

జనాభా సంఖ్యకు ఓటర్ల మధ్య..  దామాషాను లెక్కించండి

– బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి – వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్‌ వరంగల్‌ అర్బన్‌, మార్చి4(జ‌నంసాక్షి) : జనాభా సంఖ్యకు …

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

– అవినీతిలేని అభివృద్ధికి సర్పంచ్‌లు కృషిచేయాలి – పంచాయతీరాజ్‌ చట్టాలు కఠినతరం చేశాం – ఎవరు చిన్నతప్పు చేసినా చర్యలు తప్పవు – పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి …

పార్లమెంట్‌ బరిలో ఎవరిని నిలిపినా గెలిపిస్తాం

– దేశంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుంది – గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి – తెరాస ఎమ్మెల్యే టి. రాజయ్య వరంగల్‌, మార్చి4(జ‌నంసాక్షి) : …

నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని …

లక్నవరం జింకల పార్క్‌ ఎకోపార్క్‌గా అభివృద్ది

ఇసి జాయింట్‌ సీఈవో రవికిరణ్‌  సూచన ములుగు,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని …

పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి …

ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరణ?

వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు వరంగల్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే …

కొడ్వటూరులో శివరాత్రికి ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు.  మార్చి 2 నుంచి 5 …

మేడారంలో భక్తజనసందడి

ప్రారంభమైన చిన్నజాతర ములుగు,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల …