వరంగల్

గుట్కా వ్యాపారులపై దాడులు

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా …

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా …

మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు …

పత్తిరైతు ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్‌(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్‌ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. …

ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. …

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు …

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు …

షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత …

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): అన్ని కులవృత్తులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం …

ప్రైవేట్‌ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు

రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐని రంగంలోకి …