వరంగల్

ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా …

నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం …

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం

కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ జనగామ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం …

గ్రామాల అభివృద్దికి ప్రజల పట్టం

  అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఆనందం లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు జనగామ,జనవరి31(జ‌నంసాక్షి): అధికార పార్టీకి ప్రజలు మద్దతు …

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

వరంగల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు …

కాళోజీ వర్సిటీ పరీక్షల్లో గందరగోళం

పరీక్ష రద్దు: తిరిగి 12న నిర్వహణ వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఫార్మాకాలజీ రెండో ఏడాది మొదటి ప్రశ్నపత్రం విషయంలో …

ఎసిబి వలలో బీమా అధికారి

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వ జీవితబీమా సూపరింటెండెంట్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్‌ యాదగిరి పట్టుబడ్డాడు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో యాదగిరి …

గ్రామాభివృద్దిలో సర్పంచులే కీలకం

సర్పంచులకు సూచించిన శాసనమండలి విప్‌ జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): కొత్తగా ఎన్‌ఇనకైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దిలో కీలకంగా వ్యవహరించాలని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సూచించారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన …

మహిళా, శిశు సంక్షేమ అధికారులకు సన్మానం

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మజారమణ, ఐసీడీఎస్‌ పీవో ప్రేమలత ఉత్తమ సేవలందించినందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల …

తుదివిడతకు సన్నాహాలు పూర్తి

ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం …