వరంగల్

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిని ముగ్గురి సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జనవరి17(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్‌ విలేకరులకు తెలిపారు. వీరుపంచాయితీ …

గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొన్న

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు సూర్యపేట,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మ¬త్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ …

ప్రేమ జంట గ్రామ బహిష్కరణ

– తక్కువ కులం వాన్ని పెండ్లి చేసుకుందని కుటుంబం వెలివేత – మూడేండ్లు గడిచినా శాంతించని కులపెద్దలు – బిక్కుబిక్కుమంటూ పట్టణంలో మకాం – వికారాబాద్‌ జిల్లా …

జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

వరంగల్‌,జనవరి7(జ‌నంసాక్షి): జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రావిూణ జిల్లా పరిధిలో ఆదివారం ముగ్గుల పోటీలు, భోగి మంటల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాగృతి …

మత్స్యకారుల్లో పెరిగిన భరోసా 

ఫలితాలు ఇస్తున్న చేపపిల్లల పెంపకం జనగామ,జనవరి5(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదని స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు అన్నారు. టీఆర్‌ఎస్‌ …

 వర్మీకంపోస్టుతో కూరగాయల సాగు

వరంగల్‌,జనవరి5(జ‌నంసాక్షి): వరంగల్‌  రూరల్‌ జిల్లాకు  వర్మికంపోస్ట్‌ యూనిట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.  వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఉద్యాన పంటల సాగులో రసాయన …

అటవీ భూమలపై హక్కులను ఇవ్వాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ భూమలుపై అర్హులైన వారికి హక్కులు కల్పిస్తామన్న …

పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని తపస్‌  నాయకులు  డిమాండు చేశారు. సీఎం ఇచ్చిన హావిూ మేరకు బకాయిలు సంక్రాంతి నాటికి జీపీఎఫ్‌ ఖాతాల్లో …

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి 

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా …

నర్సరీలను ఇప్పటి నుంచే సిద్దం చేయాలి

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని డీఆర్‌డీవో సంపత్‌రావు ఉపాధి హావిూ అధికారులకు సూచించారు. జూన్‌ 15 వరకు ప్రతీ గ్రామంలోని నర్సరీల్లో …