వరంగల్
పట్టాలు తప్పిన గూడ్స్రైలు
వరంగల్ : వరంగల్ రైల్యేస్టేషన్ శుక్రవారం ఉదయం ఓ గూడ్స్రైలు పట్టాలు తప్పింది. అయితే డైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్
మహబూబాబాద్: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు