వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం
వరంగల్: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు




