వరంగల్

బురదమయంగా మారిన వీధుల్లో వరినాట్లువేసి నిరసన

నర్శింహులపేట:  మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.

మండలంలో ఉపాధ్యాయులకు సన్మానం

నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులను ఘనంగా సత్కరించారు.

ఎంజీఎంలో అత్యవసర వైద్యం అందక ఇద్దరి మృతి

వరంగల్‌: ఎంజీఎంలో జూడాల సమ్మె మూడో రోజూ కొనసాగుతోంది. ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లు అత్యవసర సేవలు నిలిపివేయడంతో చికిత్స అందక ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో …

బొగ్గు కొరతతో కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

వరంగల్‌: కాకతాయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీఎస్‌)లో బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుదుత్పత్తి సగానికి పడిపోయింది. 500 మెగావాట్ల ఉత్పత్తికిగాను 300 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే చేస్తున్నాట్లు …

తండ్రి మందలించాడనే కారణంతో పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌: చిట్యాల మండలంలోని బావుసింగ్‌పల్లె గ్రామానికి చెందిన తోటకూర స్రవంతి అనే డిగ్రీ విద్యార్థిని ఆమె తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానకి గురైన ఆమె పురుగుల …

ఉప్పోంగిన వాగు-నిలిచిపోయిన వాహనాలు

భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

కోల్‌ఫిల్లర్‌పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి

భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్‌ఫిల్లర్‌పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్‌ నిర్వమించారు.

వరంగల్‌ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో …

తాజావార్తలు