బురదమయంగా మారిన వీధుల్లో వరినాట్లువేసి నిరసన
నర్శింహులపేట: మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.
నర్శింహులపేట: మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.
నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్ఫిల్లర్పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్ నిర్వమించారు.