వరంగల్
బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు
వరంగల్:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్ చేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ
వరంగల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు
రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ
వరంగల్: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.
తాజావార్తలు
- 2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే
- కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్
- వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
- దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ
- 10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్
- ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..
- 2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు
- నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి
- సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మరిన్ని వార్తలు