వరంగల్
బస్సులు సకాలంలో నడపాలని ధర్నా
మంగపేట: కళాశాల, పాఠశాలల విద్యార్థుత కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవటంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు.
వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు
వరంగల్:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్ చేశారు.
తాజావార్తలు
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
- పాకిస్థాన్లో రైలు ట్రాక్పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
- మరిన్ని వార్తలు