వరంగల్

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.

కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

వరంగల్‌: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి

వరంగల్‌: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో  వ్యభిచార గృహాలపై …

ధర్మసాగర్‌ కట్టపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దీక్ష

వరంగల్‌: ఇవాళ ధర్మసాగర్‌ రిజర్వాయర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ధర్మసాగర్‌ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని …

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ …

బస్సులు వేయాలని ధర్నా

వరంగల్‌: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్‌ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని …

తెలంగాణసాయుధ పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళి

వరంగల్‌: జిల్లాలోని మద్దూర్‌లో తెలంగాణసాయిధ పోరాటంలో అశువులు బాసిన బైరన్‌పల్లి స్వతంత్య్ర సమరయోధులకు ఎమెల్సీ నాగపురి రాజలింగం సోమవారం ఘనంగా నివాలులర్పించారు. 64వ అమర వీరుల సంస్మరణ …

అత్తను హత్య చేసిన కోడలు

వరంగల్‌: నగీసుకొండ మండలం ఉకల్‌హవేలీ గ్రామానికి చెందిన దూడెల మల్లమ్మ(75)ను కోడలు హత్య చెసింది. కోడుకు చనిపోవటంతో కోడలు విజయ అత్తకు చెందిన 10ఎకరాల పోలాన్ని కౌలుకిచ్చింది. …

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని భాధిత …

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలుని మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్‌ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల …