వరంగల్

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ

వరంగల్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు

దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ధర్నా

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ఆందోళన చేశాయి. దాట్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యహ్న బోజన నిర్వాహణకై మహిళ సంఘాలు ఇందోళనకు దిగాయి. …

రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్‌ విద్యా మిషన్‌ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.

విద్యుత్‌ కోతలకు నిరసనగా వరంగల్‌ టీడీపీ భారీ ర్యాలీ

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు నిరసనగా హన్మకొండలో టీడీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి 5జిల్లాల నాయకులు హాజరైనారు. ఎన్‌పీడీసీఎల్‌ కార్యలయం ఎదుట టీడీపీ నేతలు బైటాయించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యవల్లే …

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.

కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

వరంగల్‌: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి

వరంగల్‌: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో  వ్యభిచార గృహాలపై …

ధర్మసాగర్‌ కట్టపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దీక్ష

వరంగల్‌: ఇవాళ ధర్మసాగర్‌ రిజర్వాయర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ధర్మసాగర్‌ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని …

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ …

బస్సులు వేయాలని ధర్నా

వరంగల్‌: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్‌ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని …

తాజావార్తలు