వరంగల్
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ
వరంగల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు
రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ
వరంగల్: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.
సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు
వరంగల్: సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.
కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
వరంగల్: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
తాజావార్తలు
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
- పాకిస్థాన్లో రైలు ట్రాక్పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
- మరిన్ని వార్తలు