జాతీయం

ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, …

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్సాం అల్లర్ల నేపధ్యంలో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించిన కేంద్ర ¬ంశాఖ తాజాగా దేశంలో పరిస్థితులను సవిూక్షించి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం …

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర …

కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం సవరణ

న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం చేసిన సవరణకు కేంద్ర మంత్రి వర్గం నేడు సవరణకు ఆమోదం తెలిపింది. బీహార్‌లో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు …

ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు …

పోటీతత్వం ఉన్నంత కాలం ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చు-కలాం

కోల్‌కతా: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అనుమతించడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మద్దతు పలికారు. అభివృద్ది చెందుతున్న ప్రపంచం అభివృద్ది చెందినది కావాలంటే.. అక్కడ …

పృధ్వి క్షిపణి విజయవంతం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్‌లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 …

అసోంలో ఆగని హింస

మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి చిరాంగ్‌ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, …

న్యాయమూర్తులు దేశ పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు-ఎన్‌హెచ్‌ కపాడియా

న్యూడిల్లీ: న్యాయమూర్తులు దేశాన్ని పాలించడం లేదా కొత్త విదానాలను తెర పైకి తేవడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హెచ్‌.కపాడియా పేర్కొన్నారు. ‘నిద్ర హక్కు …

చిదంబరానికి సుప్రీంలో ఊరట

2-జీలో కుట్ర లేదన్న కోర్టు హోంమంత్రి పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 2జి స్కామ్‌ కేసులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరానికి ఊరట …