జాతీయం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్తోపోలిస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నాన్న
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- మరిన్ని వార్తలు




