వార్తలు
సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్ప్రెస్
నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్ప్రెస్ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.
తాజావార్తలు
- పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు
- వరల్డ్టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- యూరోపియన్ యూనియన్తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- మరిన్ని వార్తలు