వార్తలు

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం …

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు …

నలుగురు మాజీ నక్సలైట్లు అరెస్టు

హైదరాబాద్‌: మాజీ నక్సలైటు నలుగురు పోలీసుల చేతికి చిక్కారు. నగరంలోని అల్వాల్‌లో గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అడ్డా ఏర్పరుచుకున్న నలుగురు మాజీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి …

సుల్తానాబాద్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుల్తానాబాద్‌ మండలం చిన్న బొంకూరులో ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే కే తారకరామారావు,తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ …

నిత్యానందకు మధురై కోర్టు సమాన్లు జారీ

మధురై : వివదాస్పద అద్యాత్మిక గురువు ,అధీనం మాజీ పీఠాధిపతి నిత్యానందకు మధురైలోని క్రిమినల్‌ కోర్టు కేసుల పమాన్లు జారీ చేసింది. ఈ నెల 24న కోర్టుకు …

హరిత బయోటెక్‌ మూసి వేతకు ఆదేశం

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి హరిత బయోటెక్‌ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను …

కరీంనగర్‌ జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌ : అక్రమంగా ధాన్యం నిలువ చేశారనే పక్క సమాచారంతో విజిలెన్సు అధికారులు విజృభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేములవాడలో జరిపిన దాడుల్లో అక్రమంగా …

ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్‌కు దక్షినశైపున గూడ్సురైలు కిందపడి యాసీన్‌ఖాన్‌, నాగలక్ష్మి  ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు …

సుప్రీంలో జగన్‌ బెయిల్‌ పిటషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు …

సస్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ముంపు ప్రాంతాలకు చెక్‌

హైదరాబాద్‌ : ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏడాది పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ముంపు ప్రాంతాలు లేకూండా చేస్తామని పురపాలక శాఖ మంత్రి మహీంధర్‌ రెడ్డి చెప్పారు. …