వార్తలు

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని …

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, …

బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ …

ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు …

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. …

చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై …

రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు …

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 …

16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. …

అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి …