వార్తలు
ఒంగోలులో వైకాపా ముందంజ
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
జగన్ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- మరిన్ని వార్తలు



