Main

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పంచాయతీరాజ్‌ …

తాను టిఆర్‌ఎస్‌ను వీడడం లేదు

బురదజల్లే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వరాదు బ్రదర్‌ అనిల్‌తో పాత ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దోమకొండ రాజయ్య వివరణ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): తన జీవితాంతం టీఆర్‌ఎస్‌ పార్టీలోనే …

భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట …

కాంగ్రెస్‌ పాలనలోనే పటిష్ఠంగా దేశం

దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన పార్టీ మోడీ పాలనలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ క్విట్‌ ఇండియా ఉద్యమ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్‌ గాంధీభవన్‌లో జెండా ఎగురేసిన …

జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో …

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూత

అన్ని కోర్టులకు సెలవు ప్రకటించిన హైకోర్టు సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్‌, మంత్రులు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద …

ఎపి అక్రమ నీటి వాడకాన్ని అడ్డుకోండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి పారుదల శాఖ …

క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా జుట్టు

ఓ పదహారు నెలల చిన్నారి పెద్ద మనసు హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): నగరానికి చెందిన 16 నెలల చిన్నారి క్యాన్సర్‌ బాధితుల సహాయార్థం తన జుట్టును దానం చేసింది. సైరా …

తెలంగాణపై ప్రత్యేకంగా పోస్టల్‌ కవర్‌

హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): తెలంగాణలో భౌగోళిక గుర్తింపు కలిగిన ఐదు అంశాలపై ఇండియన్‌ పోస్టల్‌ తెలంగాణ సర్కిల్‌ ప్రత్యేక కవర్లను ముద్రించింది. ఈ స్పెషల్‌ కవర్లను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై …

మత్స్యకారుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ

పదిమందితో కమిటీతో జిల్లాల వారిగా సమస్యలపై ఆరా మత్స్య సంపదకు నష్టం వాటించే వారిపై కఠిన చర్యలు అధికారులతో సవిూక్షలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటన హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): …