Main

ప్రజలతో మమేకమవ్వండి

– నూతన కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి):గ్రేటర్‌ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణభవన్‌లో …

మన్సూరాబాద్‌లో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సమావేశాలు

టిఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్న బిజెపి కార్యకర్తలు హైదరాబాద్‌,నవంబర్‌30 (జనం సాక్షి):  మన్సూరాబాద్‌ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. …

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం

18వేల 202 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు బ్యాలెట్‌ పత్రాల ద్వారా పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిస్ట నిఘా, భద్రత వివరాలు వెల్లడించిన కమిషనర్‌ పార్థసారథి హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం …

ఆరాచకశక్తుల్ని అడుగుపెట్టనీయొద్దు

– హైదరాబాద్‌ శాంతినగరం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి): మతం పేరుతో ఆరాచకాలను సృష్టిస్తున్న పార్టీలను అధికారంలోకి రానీయొద్దని కేటీఆర్‌ అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని …

బాల్యాన్ని మింగేస్తున్న స్టార్ట్‌ ఫోన్‌లు

ఆధునిక టెక్నాలజీతో అనర్థాలు మానసిక నిపుణుల ఆందోళన హైదరాబాద్‌,నవంబరు 20(జ‌నంసాక్షి): ఆటపాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీలు పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక క్షోభను అనుభవి స్తున్నారు. …

గ్రేటర్‌ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం

కెసిఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌కు ప్రపంచఖ్యాతి చిలుకానగర్‌లో ప్రచారంలో నిర్వహించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో మరోమారు గన విజయం సాధిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు …

26న సార్వత్రిక సమ్మెకు సిద్దం అవుతున్న కార్మికులు

వసల కార్మికుల సమస్యలపైనా చర్చించాలని పట్టు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోడ్‌లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యంచేసే చట్టాలను రద్దుచేయాలని కార్మిక …

గ్రేటర్‌లోనామినేషన్ల బోణీ

తొలిరోజు 20 నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌,నవంబర్‌18  (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు …

గ్రేటర్‌ ఎన్నికల్లో ఆరేళ్ల అభివృద్దిపైనే ప్రచారం

అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే చాన్స్‌ దుబ్బాక ఓటమి ప్రభావం పడకుండా జాగ్రత్తలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఆరేళ్లలో …

ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు

మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నగరంలో పంచత్తవం/- పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్కులో దీనిని నిర్మించారు. ఇందులో భాగంగా మరో 16 పంచతత్వ పార్కులను ప్రారంభించనున్నట్లు …