Main

గ్రేటర్‌ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం

కెసిఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌కు ప్రపంచఖ్యాతి చిలుకానగర్‌లో ప్రచారంలో నిర్వహించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో మరోమారు గన విజయం సాధిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు …

26న సార్వత్రిక సమ్మెకు సిద్దం అవుతున్న కార్మికులు

వసల కార్మికుల సమస్యలపైనా చర్చించాలని పట్టు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోడ్‌లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యంచేసే చట్టాలను రద్దుచేయాలని కార్మిక …

గ్రేటర్‌లోనామినేషన్ల బోణీ

తొలిరోజు 20 నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌,నవంబర్‌18  (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు …

గ్రేటర్‌ ఎన్నికల్లో ఆరేళ్ల అభివృద్దిపైనే ప్రచారం

అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే చాన్స్‌ దుబ్బాక ఓటమి ప్రభావం పడకుండా జాగ్రత్తలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఆరేళ్లలో …

ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు

మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నగరంలో పంచత్తవం/- పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్కులో దీనిని నిర్మించారు. ఇందులో భాగంగా మరో 16 పంచతత్వ పార్కులను ప్రారంభించనున్నట్లు …

పంచాయితీరాజ్‌ వ్యవస్థలో మార్పులు

మంత్రితో మండల పరిషత్‌ అభివృద్ది అధికారుల భేటీ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ …

అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథ నీటి శుద్ధి

మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి):  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథలో నీటి శుద్ది జరుగుతోందని మిషన్‌ …

రాజశేఖర్‌ ఇంటికి..

– కరోనా నుంచి కోలుకున్న నటుడు హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):హీరో రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈయన సిటీ న్యూరో హాస్పిటల్‌ లో చికిత్స …

సింగరేణి కార్మికులకు రూ.68,500 బోనస్‌..

దీపావళికి భారీ బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ …

కేంద్రం కొత్త ఇవ్వలేదు

వరద నష్టం రూ.5వేల కోట్లు – శుష్కప్రియాలు, శూన్యహస్తాలు – ప్రధానికి లేఖ రాశాను – ఫోన్‌లో మాట్లాడాను – తక్షణ సహాయం రూ.1300 కోట్లు ఇవ్వాలని …