Main

రానున్న వర్షాకాలానికి పటిష్ట ఏర్పాట్లు – పన్నాల

నాచారం(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో సోమవారం ఏ.ఈ శ్రవంతి , వాటర్ వర్క్స్ సాయి బాబా , వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తో …

నిర్వాహకుల నిర్లక్ష్యం- అధికారుల అలసత్వం..!!

 కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్- అనారోగ్యానికి గురవుతున్న సామాన్యులు – ఆహార పదార్థాల నాణ్యత పాటించని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు – పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటల్- రెస్టారెంట్లు, పాస్ట్ …

అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి : కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

ఎల్బీనగర్  (జనం సాక్షి )   భారత ఆర్మీలో అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారనున్నాయని   మహేశ్వరం నియోజకవర్గం …

పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 26  అల్వాల్ పట్టణ కేంద్రంలోని పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని సామాజిక సేవ కార్యకర్త అనిత అన్నారు. ఆదివారం …

అగ్నిపధ్ అనే పథకాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే తగినట్టుగా ఉంది : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్

ఎల్బీనగర్  ( జనం  సాక్షి  )   నియోజకవర్గంలో జరిగిన అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షుడు ఎల్బీనగర్ నియోజకవర్గం …

మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్   ( జనం సాక్షి   )  మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్  రెడ్డి   లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు …

” అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి – టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ”

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): ఎలాంటి లాభాపేక్ష, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక బాధ్యత కోణంలో ముందుకు సాగుతున్న జర్నలిస్టు పిల్లలకు రంగారెడ్డి జిల్లా …

” అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది – టీయూడబ్ల్యూజేహెచ్ – 143″

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): పాత్రికేయ రంగంలో కొనసాగుతూ జర్నలిస్టుల పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్ కు మీడియా అక్రిడేషన్ కార్డు అంది తీరుతుందని టీయూడబ్ల్యూజే హెచ్ -143 …

‘కారు’ ను కాదని… కాషాయం గూటికి( తెరాసను వీడి నేడే భాజపా లో చేరుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంప‌ల్లి, జోన్ 25( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధి టిఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్త, నాయకురాలిగా పేరును సపాదించుకుని స్థానికంగా మంచి నేతగా …

మద్యానికి బానిసైన వారికి ప్రత్యేక చికిత్స.

మద్యము,మత్తు పదార్థాలకు బానిస అయిన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని నెస్ట్ రిహబిలెషన్ సెంటర్ ఫౌండర్ సత్యమూర్తి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసూన తెలిపారు.ఈ సందర్భంగా వారు …