హైదరాబాద్

దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?

` అమెరికాలో అదాని గురించి మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ విమర్శలు న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాన్ని …

సంక్షేమమే ప్రథమం

` అదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ` రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు 2 నెలల్లో అమలు చేయాలి ` అద్దెలు, …

నీళ్లదోపిడీని ఆపండి

` శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ తరలింపును నివారించండి ` ఇప్పటికే ఆ రాష్ట్రం వాటాకు మించి కృష్ణాజలాలను వాడుకుంది ` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్‌(జనంసాక్షి): …

నాపై కేసులనూ కొట్టేయండి

` బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులపై హైకోర్టులో కేటీఆర్‌ రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌(జనంసాక్షి):భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు …

భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయండి

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌, హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో భారాస అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో …

 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

` మోదీ, కేసీఆర్‌, నా పాలనపై చర్చిద్దామా! ` కేసీఆర్‌, కిషన్‌ రెడ్డిలకు సీఎం రేవంత్‌ బహిరంగ సవాల్‌ ` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే …

మస్జిద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశం

హైదరాబాద్ (జనంసాక్షి) : రమజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని, తార్నాక డివిజన్‌లోని పలు మస్జిద్‌ల వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని తార్నాక డివిజన్ ముస్లిం మైనారిటీస్ కమిటీ …

ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న …

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో …

ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత …