kamareddy\

వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారం లో పాల్గొన్న – ఎమ్మెల్యే.

కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి  ) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి అయినందున భారత ప్రభుత్వం వజ్రోత్సవాల పిలుపుమేరకు రాష్ట్ర …

అక్రమ పిడీఎస్ బియ్యం పట్టివేత ఎస్సై కొమురవెల్లి

కొడకండ్ల, ఆగస్ట్19(జనం సాక్షి):కొడకండ్ల మండలం లోని మొండ్రాయి చింతల్ క్రాస్ రోడ్ దగ్గర స్థానిక ఎస్సై కొమురవెల్లి వాహనాలు తనిఖీ చేస్తుండగా రామన్న గూడెం గ్రామానికి చెందిన …

ప్రతిభ కనబరిచిన దొంతి విద్యార్థులు

శివ్వంపేట ఆగస్ట్ 19, జనంసాక్షి : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల …

ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు పోయినవి….

*ఇచ్చిన వారికి తగిన పారితోషం ఇవ్వబడును… టేకుమట్ల.ఆగస్టు19(జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన కల్లూరి సుదర్శన్ కు చెందిన ఇంటి రిజిస్ట్రేషన్ …

బోనాల వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌

కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్‌, నస్రుల్లా బాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్‌ పోచారం …

పిడుగుపాటుకు యువతి మృతి

కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), …

మొక్కలను నాటేందుకు సిద్దంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి కామారెడ్డి,జూలై15(జనంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో …

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు  ఎకరాకు నలబై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం  నష్టరిహారాన్ని చెల్లించాలని సిపిఐ ఎంఎల్ …

శక్తి కేంద్ర ఇంచార్జి లతో జరిగే సన్నాహక సమావేశం విజయవంతం చేయండి

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో బుధవారంనాడు శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో సమావేశం ఏర్పాటు చేసున్నట్లు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ …

కార్డెన్ సెర్చ్ పోలీసులు చేశారు

జనం సాక్షి టీవీ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని బసవన్న  పల్లి గ్రామంలో రాజంపేట్ ఎస్సై రాజు, ఆధ్వర్యంలో  కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పోలీసులు తనిఖీలు …

తాజావార్తలు