suryapet

కస్టమర్ల నమ్మకాన్ని పొందాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు కస్టమర్ల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ …

గొప్ప మానవాత వాది జడ్పీటీసీ

శివ్వంపేట సెప్టెంబర్ 15 జనంసాక్షి : జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, శివంపేట జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా గొప్ప మనసున్న మానవతా వాది అని …

సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాడుదాం

 గీత కార్మికులకు “గీతన్న బంధు”బైకులు అందించాలి. – కేజీకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి. రమణ డోర్నకల్ సెప్టెంబర్ 15 జనం సాక్షి కల్లుగీత కార్మికుల సమస్యలపై …

మన దేశం గర్వించే నాయకుడు కేసీఆర్ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు

గంగారం సెప్టెంబర్ 15 (జనం సాక్షి) దేశం గర్వించే నాయకుడు కేసీఆర్ అని 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అయిన ఇలాంటి …

తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు

మిర్యాలగూడ జనం సాక్షి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణ చేస్తున్న మతోన్మాద శక్తులు భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తరమైన పోరాటాన్ని …

హెల్తీ ఫై హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్

కడుపులోని 27 సెంమీ ల అండాశయ తిత్తి తొలగింపు సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): కార్పొరేట్ స్థాయిలో విజయవంతంగా అరుదైన ఆపరేషన్లు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న స్థానిక …

ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమంలొ హమి ల పర్వం

 బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గార్లపల్లి మల్లన్న దోమ సెప్టెంబర్ 15(జనం సాక్షి) ఈరోజు దోమ మండల్ అయినా పూర్ గ్రామంలో ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి …

*చిన్నారులకు నూలి పురుగుల మాత్రలు వేయాలి*

పెద్దేముల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి) చిన్నారులకు తప్పనిసరిగా నూలి పురుగుల మాత్రలు వేయించాలని మాంబాపూర్ సర్పంచ్ శ్రావణ్ కుమార్ అన్నారు.గురువారం జాతీయ నూలి పురుగుల నివారణ …

బీజేపీ పార్టీ నుండి తెరాస చేరిక.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లిం నాయకులు సర్పంచ్ కొమ్మేరా పూజిత వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు …

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరా

హత (జనం సాక్షి) సీఎం సహాయ నిధులు పేద కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నాయని తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడు దండు ప్రవీణ్ రావు అన్నారు.మండలం పరిధిలోని …