తెలంగాణ

రంటచింతల, ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెంటచింతల, ఒంగోలులో అత్యధికంగా 45, బాపట్ల, నెల్లూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కావాలి, తిరుపతి, గంటూరులో 43, విజయవాడ, నందిగామ, …

మంచినీటి సమస్యపై వైఎస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

హైదరాబాద్‌్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని మంచినీటి సమస్యపై హెచ్‌ఆర్సీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు …

నిరాశలో కమ్యూనిస్టులు: గండ్ర

హైదరాబాద్‌, జనంసాక్షి: నిరాశ, నిస్ప్రహలతో కమ్యూనిస్టు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అమ్మహస్తం పథకంపై రాఘవులు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోందన్నారు. …

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల …

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట

ఢీల్లీ, జనంసాక్షి: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యుర్థుల ఫలితాలను …

‘తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే వారి పని’

హైదరాబాద్‌, జనంసాక్షి: విజయవాడ కాంగ్రెస్‌ లగడపాటి రాజ్‌ గోపాల్‌, మంత్రి టీజీ వెంకటేష్‌, పరకాల ప్రభాకర్‌ పై ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టడం …

అనుమానాస్పద స్థితిలో ఖైదీ మృతి

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో శివమణి అనే ఖేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు గురువారం జైలు ఎదుట ఆందోళనకు …

ఇంకా దొరకని శ్రియ ఆచూకీ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న …

మక్కామసీదు కేసులో ఎస్‌ఐఏకు ఊరట

హైదరాబాద్‌,జనంసాక్షి: మక్కామసీదు బాంబు పేలుళ్లలో కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన లోకేంద్రశర్మ, దేవేంద్రగుప్తాలకు గతంలో నాంపల్లి …

తెలంగాణవాదుల నిర్బంధం

మహబుబ్‌నగర్‌: కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర నేపథ్యంలో మానవపాడు, శాంతినగర్‌, ఒడ్డెపల్లిలో తెలంగాణ వాదులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు నిర్భంధించారు. డీసీసీ ఆధ్దర్యంలో మంత్రి డీకే …