తెలంగాణ
ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం
హైదరాబాద్ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.
గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు
హైదారాబాద్ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం
హైదరాబాద్ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
19 మంది తహసీల్దార్లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు
- తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే
- చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు
- పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..
- 18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్కుమార్
- హనుమకొండలో అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
- ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- చెరువులో పడి యువతి మృతి
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- మరిన్ని వార్తలు




