తెలంగాణ

బడుగుజీవులపై భారం మోపుతారా?

` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ …

బడుగు జీవుల పెన్నిధి కాకా

` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన …

జీఎస్టీపై ఏంటీ డ్రామా?

` పెంచిది మీరే.. తగ్గించింది మీరే.. ` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందేనని మాజీ …

జూబ్లీహిల్స్‌ రేసులో నలుగురు

` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్‌ ` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించండి

` లేదంటే సమ్మె బాట పడతాం ` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. …

స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

` కావాల్సిన యంత్రాంగం ఉంది ` సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళతాం ` తెలంగాణలో శాంతి భద్రతలకు పెద్దపీట ` ఖాళీల భర్తీని ప్రభుత్వం దృష్టికి తీసుకుని …

3 శాతం డీఏ పెంపు

` కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ కేబినెట్‌ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందుకు …

స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై సీఎం కసరత్తు

` ఆశావహుల నివేదిక ఇవ్వండి ` గెలుపే లక్ష్యంగా పనిచేయండి ` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి ` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన …

టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

– 783 పోస్టుల భర్తీకి జనరల్‌ ర్యాంక్‌లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది …

శాంతించిన మూసీ

` – సాధారణ స్థితికి చేరిన ప్రవాహం – పునరావాస కేంద్రాల నుంచి సొంతింటికి బస్తీ వాసులు ` ప్రారంభమైన ఎంజీబీఎస్‌ నుంచి బస్సు సర్వీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ను …