తెలంగాణ

రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడతాం

` తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అడుగులు ` 2047 నాటికి 3 ట్రిలియన్‌ ఎకానవిూ లక్ష్యం ` పదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం ` ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న …

ఎవరితోనూ పొత్తు పెట్టుకోము: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో అగ్రగామిగా నిలిస్తే, అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. …

 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి …

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర …

‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం

తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన, ప్రత్యేక …

పోలీసులకు సేవా పతకాలు

` 11 మందికి శౌర్య పతకం ` ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా …

టెండర్లలో గోల్‌మాల్‌ జరిగింది

జీహెచ్‌ఎంసీలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ టెండర్లు రద్దు చేయాలి ` సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ టెండర్లు రద్దు …

అందాల పోటీలు అవసరమా?

విందులు, వినోదాల కోసమే నిర్వహించారు. ` కార్యక్రమం కోసం అనవసరంగా రూ.200కోట్లు ఖర్చు పెట్టారు: హరీశ్‌రావు సిద్దిపేట(జనంసాక్షి):జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యాలయాన్ని మాజీ …

భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు!

` 5న సిట్‌ విచారణకు హాజరుకానున్న మాజీ ఐపీఎస్‌ అధికారి ` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం హైదరాబాద్‌(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం …

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది ` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు …

తాజావార్తలు