తెలంగాణ

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ …

దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం …

శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయ ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి): జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ …

చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, …

30 నెలలలో పాలమూరు`రంగారెడ్డి పూర్తి చేస్తాం

` ప్రాజెక్టుల భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు ` 2027 మార్చి నాటికి కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా,కోయిల్ పూర్తి ` మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ …

మహిళా భద్రత తొలి ప్రాధాన్యత

` అమ్మాయిలకు ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నాం ` సీఎం రేవంత్ రెడ్డి ` మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాం ` దేశంలోని ఏ పదవైనా మహిళలకు …

మార్చిలోనే మండుతోంది

` తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ` ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ` వాడగాలులు వీచే అవకాశం ` అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ …

గాంధేయ మార్గమే ఆదర్శం

` యుద్ధంతో సాధించేది లేదు ` ప్రజలతో మమేకమై పనిచేయండి ` తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు ` అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం ` ఆర్థిక, …

చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని

డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను …