తెలంగాణ

పి.ఏ.పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

పి.ఏ.పల్లి,డిసెంబర్ 02(జనంసాక్షి) -బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్ -గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో,పాటు …

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి

          పరకాల, డిసెంబర్ 1 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో …

రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన సిద్ధార్థ విద్యార్థిని…

    చెన్నారావుపేట, డిసెంబర్ 1 (జనం సాక్షి): అభినందించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి… మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హై స్కూల్ …

తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ ఇష్టారాజ్యం…!

    చెన్నారావుపేట, నవంబర్ 30 (జనం సాక్షి): కిందిస్థాయి ఉద్యోగులపై పెత్తనం… సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసిన రెవెన్యూ ఉద్యోగులు…. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ …

కార్మికులు ఐక్య పోరాటాలు నిర్మించాలి.

            రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 30 (జనంసాక్షి) కూరపాటి రమేష్ ,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. సిరిసిల్ల సిఐటియు జిల్లా …

గుండ్లగుంటపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

              ఊర్కొండ నవంబర్ 30, ( జనం సాక్షి ) ;మండలంలో తొలి విడుద ఎన్నికలలో భాగంగా 16 …

విలీనంపై పోరుబాట

జిల్లా పరిధిలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. విలీనాన్ని …

మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ …

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది.

తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు జోరు: రూ. 6,688 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి …

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల బ్యూరో, (జనంసాక్షి) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో …