తెలంగాణ

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు …

గద్దర్‌పై బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

` ఆయనకు పద్మ అవార్డు ఎలా ఇస్తాం? ` నక్సలైట్లతో కలసి వందలాది బిజెపి నాయకులను హత్యచేశారు ` కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోమన్న కేంద్రమంత్రి …

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం …

పథకాల అమలు షురూ..

` రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ` 4,41,911 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి …

అర్హులందరికీ పథకాలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం ప్రజా ప్రభుత్వం ప్రతీఒక్కరికీ జవాబుదారీగా ఉంటుంది: సీఎం రేవంత్‌ భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కు మధ్య …

ఇది రైతుల ప్రభుత్వం

` పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు ` జెండా ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ …

నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?

` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు? ` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్‌ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని …

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ …

ప్రపంచానికి మనమే నాయకులం

` ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది ` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది ` మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం …

 నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు ` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక …