ముఖ్యాంశాలు

చల్లారని ఢిల్లీ

ఎగసిిపడుతున్న యువతరంగాలు బాధితురాలి పరిస్థితి విషమం జనవరి 2 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజూవారి విచారణ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : మెడికోపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ …

పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 : నెక్లెస్‌రోడ్డులో గల మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు ఘాట్‌ వద్ద ఆదివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ వర్ధంతి …

28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల అడ్రస్‌ గల్లంతే : కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢిల్లీలో డిసెంబర్‌ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తే ఈ పార్టీకి చెందిన …

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా …

నిరసనల మధ్య ఆరంభమైన కాకతీయ ఉత్సవాలు

గ్రేటర్‌ కార్పొరేషన్‌గా వరంగల్‌ వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు ముఖ్యమంత్రి కిరణ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలు శుక్రవారం నిరుత్సాహం …

విషవాయువు పీల్చి 15 మంది విద్యార్థుల అస్వస్థత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న భోలక్‌పూర్‌లో విషవాయువు పీల్చడం వల్ల 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే గాంధీ …

అఖిలపక్షంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలి

పాలక పక్షంగా కాంగ్రెస్‌పైనే ఎక్కువ బాధ్యత ఉంది బొత్సకు డిమాండ్ల పత్రం సమర్పించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో …

కిరణ్‌ సర్కారుకు గవర్నర్‌ షాక్‌

ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైలు తిప్పిపంపిన గవర్నర్‌ సందిగ్ధంలో సర్కారు హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ వ్యవహారం కొత్త …

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నిరసనలు

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , కేంద్ర మంత్రి చిరంజీవికి ఉత్సవ వేదికపై కూడా తెలంగాణ నిరసనలు స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్‌ …

అనుకూలంగా రాకపోతే కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే తీవ్రమైన తాము రూపొందించే కార్యాచరణ ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. అఖిపలక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన …